వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళీ ముఖ్యమంత్రి అయితే, వైసిపి తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలియజేసే మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులో రైతులు, విద్యార్థులతో పాటు పలు వర్గాలకు మరింత లబ్ది చేకూరుస్తామని వైసిపి ప్రకటించింది.
Andhra Pradesh Apr 27, 2024, 5:08 PM IST
తన భర్త వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నమ్మ సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాసారు...
Andhra Pradesh Apr 25, 2024, 3:04 PM IST
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీచేసే పులివెందుల అసెంబ్లీతో సహా మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆసక్తికర విషయం ఏంటంటే ఏకంగా పదిమంది అభ్యర్ధులను మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇలా అభ్యర్థులు మారిన నియోజకవర్గాలు ఏవంటే....
Andhra Pradesh Apr 22, 2024, 4:20 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గెలుపు తమదంటే తమదంటూ వైసిపితో పాటు టిడిపి, జనసేన కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మూడ్ ఎలా వుంది..? తెలుసుకోవాలంటే ఏసియా నెట్ న్యూస్ సర్వే ఫలితాలు చూడాల్సిందే...
Andhra Pradesh Apr 15, 2024, 6:00 PM IST
ఇప్పటికే సొంత చెల్లెల్లు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత వ్యతిరేకంగా మారడం... తల్లి విజయమ్మ కూతురు వైపే వుండటం... సోదరుడు అవినాష్ రెడ్డిపై హత్యాకేసులు... ఇలా జగన్ కు కుటుంబసభ్యుల తీరు పెద్ద తలనొప్పిగా మారింది. చివరకు భార్య భారతితో కూడా జగన్ కు తిప్పలు తప్పడంలేదు.
Andhra Pradesh Apr 9, 2024, 11:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజా మధ్య ఆత్మీయ పిలుపులు వింటే నిజంగానే వీళ్లిద్దరూ అన్నాచెల్లెల్లా అన్న అనుమానం కలుగుతుంది. వీరిద్దరి మధ్య ఇంత ఆత్మీయత ఎలా ఏర్పడింది? అసలు వీరిలో ఎవరు పెద్దవారు? ఎవరు చిన్నవారు?
Andhra Pradesh Apr 6, 2024, 8:23 AM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 షెడ్యూల్ వెలువడింది... దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఓటర్ల నాడి పట్టి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేమిటి? తదితల వివరాలను తెలియజేసేందుకు ఏషియా నెట్ న్యూస్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మీరు పాల్గొనండి.
Andhra Pradesh Apr 1, 2024, 6:26 PM IST
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓట్లు, సీట్లు సాధించింది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి. మరి ఈసారి ఆ పార్టీ ఎలా వుంది? బలాలేమిటి? బలహీనతలేమిటి? తెలుసుకోండి.
Andhra Pradesh Mar 30, 2024, 8:58 PM IST
Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత,రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకుందాం.
Andhra Pradesh Mar 29, 2024, 1:07 PM IST
YS Jagan Mohan Reddy Biography: వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, నవ ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్య మంత్రి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..
NATIONAL Mar 13, 2024, 7:11 AM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహినీ అని సంబోధిస్తూ ఓ ఛాలెంజ్ విసిరారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఆ ఛాలెంజ్ ఏమిటంటే...
Andhra Pradesh Mar 2, 2024, 10:34 AM IST
తన సోదరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. ప్రతిపక్షంలో వుండగా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానన్నవాడు అధికారంలోకి రాగానే చేతులెత్తేసాడని ఆరోపించారు.
Andhra Pradesh Mar 2, 2024, 7:28 AM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెల్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత చెల్లి షర్మిల రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటే మరో చెెల్లి సునీత వ్యక్తిగతంగా దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
Andhra Pradesh Mar 1, 2024, 1:39 PM IST
'వై నాట్ పులివెందుల' నినాదంతో 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న టిడిపికి బిగ్ షాక్ తగిలేలా వుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ పై పోటీచేసిన టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసిపిలోకి జంప్ అవుతున్నారు.
Andhra Pradesh Mar 1, 2024, 10:46 AM IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేసారు. తిక్కోడు తిరునాళ్లకు వెళితే ఎక్కా దిగా సరిపోయిందట... జగన్ తీరు అలాగే వుందని లోకేష్ ఎద్దేవా చేసారు.
Andhra Pradesh Feb 29, 2024, 2:15 PM IST