అమరావతి : కూతురు వైఎస్. హర్షా రెడ్డి చదివిన కాలేజీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు సతీసమేతంగా ఇటీవల ప్యారిస్ వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఏపీకి చేరుకున్నారు.
Andhra Pradesh Jul 3, 2022, 1:00 PM IST
మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఫార్మసిస్టు హత్య కేసును పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టించారని ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు. దీనిని దోపీడి కేసుకు చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఎన్ఐఏ విచారణ ప్రారంభమయ్యే సమయంలోనే అది ఉదయ్ పూర్ టైలర్ హత్య మాదిరిగా కనిపిస్తోందని పోలీసులు చెప్పారని తెలిపారు.
NATIONAL Jul 3, 2022, 8:41 AM IST
Amravati Chemist Killing:బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ మద్దతుగా వ్యాఖ్యాలు చేసిన మహారాష్ట్ర అమరావతికి చెందిన వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.
NATIONAL Jul 3, 2022, 6:48 AM IST
ఉదయ్ పూర్ టైలర్ హత్య ఘటన మరవక ముందే అతడిలాగే నూపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ ఎన్ఐఏ విచారణకు ఆదేశించారు.
NATIONAL Jul 2, 2022, 4:46 PM IST
నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించిన రాజస్తాన్లోని ఉదయ్పూర్కు చెందిన ఓ టైలర్ను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను మరువక ముందే ఇదే తరహాలో మరో హత్య మహారాష్ట్రలో జరిగినట్టు తెలిసింది. అమరావతికి చెందిన ఓ మెడికల్ షాప్ ఓనర్ నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించే పోస్టును కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. ఆ తర్వాతే కొందరు దుండగులు కత్తితో పొడిచి చంపేసినట్టు తెలుస్తున్నది.
NATIONAL Jul 2, 2022, 2:36 PM IST
అమరావతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల ఉచిత వసతిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఉచిత వసతిని మరో రెండు నెలల పాటు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు
Andhra Pradesh Jun 29, 2022, 8:57 PM IST
రాజధానిని నిర్మించలేని ప్రభుత్వానికి రాజధాని కోసం సేకరించిన భూములను విక్రయించే హక్కు ఎక్కడిదని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
Andhra Pradesh Jun 27, 2022, 4:17 PM IST
ఏపీ రాజధాని అమరావతిలోని ప్రభుత్వ భవనాలను లీజుకు ఇవ్వాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విట్ యూనివర్సిటీ ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
Andhra Pradesh Jun 26, 2022, 4:35 PM IST
అమరావతి రాజధాని భూములను విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జీవో నెం 389 జారీ చేసింది.
Andhra Pradesh Jun 25, 2022, 6:27 PM IST
అమరావతి: ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ను, బదిరుల ఒలింపిక్ క్రీడల్లో (డెఫిలింపిక్స్–2022) సత్తాచాటి కాంస్యం సాధించిన కర్నూల్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు.
Andhra Pradesh Jun 25, 2022, 9:59 AM IST
Atmakur by-election: ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పలు చోట్ల సాయంత్రం 6 గంటలకు క్యూలో నిలబడిన వారిని ఓటు వేసేందుకు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా అనుమతించారు.
Andhra Pradesh Jun 24, 2022, 12:10 PM IST
గుంటూరు: కౌలు రైతులకు నాలుగు నెలల నుంచి చెల్లించాల్సిన పెన్షన్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులోని సిఆర్ డిఏ ఆఫీస్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది.
Andhra Pradesh Jun 22, 2022, 2:42 PM IST
అమరావతి : ఇవాళ (జూన్ 21 మంగళవారం) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్, హైకోర్టు ప్రాంగణంలో ప్రత్యేకంగా యోగా వేడుకలు జరుగుతున్నాయి.
Andhra Pradesh Jun 21, 2022, 10:46 AM IST
BJP star campaigner Jayaprada: ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన తప్పుకోవడంతో ఈ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది.
NATIONAL Jun 20, 2022, 11:05 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనను నియామకం చేస్తూ జారీ చేసిన జీవో మీద సవాల్ కు స్పందించిన కోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది.
Andhra Pradesh Jun 16, 2022, 12:03 PM IST