బాపట్ల జిల్లా : అమరావతి రాజధాని అనుకూల, వ్యతిరేక ఫ్లెక్సీలు బాపట్ల జిల్లా రేపల్లెలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.
Andhra Pradesh Sep 17, 2022, 11:02 AM IST
విశాఖలో భూముల క్రయవిక్రయాలపై తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ఆరోపణలపై స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. సిట్టింగులకే సీట్లిస్తాను అంటే ప్రతిపక్షంలో సగం మంది అసెంబ్లీకి రాలేదంటూ అమర్నాథ్ సెటైర్లు వేశారు
Andhra Pradesh Sep 16, 2022, 5:37 PM IST
అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా టీడీపీ నిరసనలు చేపట్టింది.
Andhra Pradesh Sep 16, 2022, 1:37 PM IST
అమరావతిని 3 మూడు ముక్కలు చేసి పరిపాలన వికేంద్రీకరణ అంటే తెలుగుజాతి క్షమించదన్నారు పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన కోట్లాది రూపాయల సంస్థల్ని ఎందుకు వెల్లగొట్టారని ఏలూరి నిలదీశారు
Andhra Pradesh Sep 15, 2022, 9:55 PM IST
రాష్ట్రంలో ప్రజల మద్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడ గెలవలేని పరిస్థితి నెలకొన్నందునే చంద్రబాబు అమరావతి యాత్రకు స్పాన్సర్ చేస్తున్నారన్నారు.
Andhra Pradesh Sep 15, 2022, 6:08 PM IST
పాలనా వికేంద్రీకరణతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్ చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు పాలనను మరింత చేరువైందన్నారు. చంద్రబాబునాయుడు ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు.
Andhra Pradesh Sep 15, 2022, 5:33 PM IST
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వున్నా ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే చూస్తారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. టీడీపీ, చంద్రబాబుకు వత్తాసు పలికే మీడియా జగన్ చర్యలపై విష ప్రచారం చేస్తున్నాయని కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
Andhra Pradesh Sep 15, 2022, 5:25 PM IST
అమరావతిలో వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు సాగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇతర ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పాలనా వికేంద్రీకరణ బిల్లులో జగన్ ప్రసంగించారు.
Andhra Pradesh Sep 15, 2022, 4:44 PM IST
రాజధాని ప్రకటన తర్వాత అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టుగా రుజువు చేస్తే ఆ భూములను ఎవరికివ్వాలంటే వారికి ఇస్తానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు.
Andhra Pradesh Sep 15, 2022, 3:49 PM IST
తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉత్తరాంధ్రను మోసం చేసిన పార్టీ టీడీపీయేనని.. ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడవటమే కాకుండా.. విశాఖ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
Andhra Pradesh Sep 15, 2022, 3:20 PM IST
అమరావతి రైతులిచ్చిన 30 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాలు ఒక వెయ్యి మంది చేతుల్లోనే వుందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాజధాని ప్రకటన వెలువడకముందే శ్రీకాకుళం, అనంతపురం ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం నేతలకు ఇంత దూరం వచ్చి అమరావతిలో భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
Andhra Pradesh Sep 15, 2022, 2:48 PM IST
పాలనను వికేంద్రీకరణను చేయవద్దని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు. పాలనా వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు పాల్గొన్నారు.
Andhra Pradesh Sep 15, 2022, 2:43 PM IST
పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ది సాధ్యం అని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 16వేల గ్రామా సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు.
Andhra Pradesh Sep 15, 2022, 2:37 PM IST
అమరావతి : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జాబ్ ఎక్కడా.. జగన్ ఎక్కడా..
Andhra Pradesh Sep 15, 2022, 11:25 AM IST
అమరావతి : 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.
Andhra Pradesh Sep 15, 2022, 10:53 AM IST