ssc gd result 2025: ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ (SSC GD Constable Result) ఫలితాలు విడుదలయ్యాయి. 3.91 లక్షల మంది అర్హులయ్యారు. ఇప్పుడు వీరంతా పీఈటీ, పీఎస్టీ పరీక్షల కోసం సిద్ధంగా ఉండాలి.
Air India crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒక యంగ్ క్రికెటర్ కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా అందరూ చనిపోయారు.
ఇటీవల అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం తర్వాత విమానాల సాంకేతిక సమస్యలపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో విమానాలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఒక్కో ప్రాంతానికి ఒక్కో పిన్ కోడ్ ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఆధారంగా ఉత్తరాలు పంపిస్తుంటారు. అయితే మన దేశంలోని గోవాకు, అంటార్కిటాకు ఒకే పిన్ కోడ్ ఉందన్న విషయం మీకు తెలుసా.?
ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అనుకున్న వారికి అదిరిపోయే అవకాశం, అది కూడా కేవలం పది పాసైతే చాలు. తమిళనాడులోని అరుళ్మిగు వనపత్రకాళి అమ్మన్ ఆలయంలో 58 వేల రూపాయాల జీతంతో ఎటువంటి రాత పరీక్ష లేని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. రుతుపవనాలు చురుగ్గా మారడంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇకపై జోరువానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ibps calendar 2025: ఐబీపీఎస్ 2025-26 పరీక్షల పునరుద్దరించిన షెడ్యూల్ ను విడుదల చేసంది. దీని ప్రకారం పీవో, క్లర్క్, ఎస్వో, ఆర్ఆర్బీ ఆఫీసర్ పరీక్షల తేదీలు మారాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్కు సంబంధించి కొత్త నియమాలు తీసుకువచ్చింది. అకౌంట్లో ఆధార్ ధృవీకరణ లేకపోతే, జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘోర సంఘటనలో ఏకంగా 240కి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.