కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. డగ్లస్ డీసీ-3 విమానం శాస్జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య ఆకస్మాత్తుగా కూలిపోయింది.
ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టర్కీస్ ఎయిర్లైన్స్ విమానం మరో గంటలో న్యూయార్క్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుందనగా విమానంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది
భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ తన గగనతలాన్ని మార్చి 11 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
పాకిస్థాన్లోని బాలాకోట్ జైషే ఉగ్రవాద శిబిరంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్కు పాల్పడింది. అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ మీడియాకు పాకిస్తాన్ అనుమతివ్వలేదు.
ముంబై దాడుల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయిద్ ప్రసంగంపై పాకిస్తాన్ నిషేధాన్ని విధించింది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్తో ప్రపంచదేశాలు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్పై ఒత్తిడి తెస్తున్నాయి
తమ దేశంలోని అటవీ సంపదను నాశనం చేశారంటూ మెరుపు దాడులు చేసిన భారత వైమానిక దళ పైలట్లపై పాక్ అటవీశాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ప్రముఖ అంతర్జాతీయ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీని సౌదీ అరేబియా ప్రభుత్వం అత్యంత దారుణంగా చంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృతదేహాం ఆనవాళ్లు తెలియకుండా సౌదీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది.
పాకిస్తాన్లో గిరిజన బాలికల హత్యలను వెలుగులోకి తెచ్చిన అఫ్జల్ కోహిస్తానీ అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్లోని అబోటాబాద్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు అఫ్జల్ను అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు.
ఇండియాకు చెందిన మిగ్-21 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఇద్దరు పైలట్ల వివరాలను ఆ దేశం ప్రకటించింది. పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడుతూ వెళ్లిన మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది.
భారత్పై దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ను పాక్ ఇంటలిజెన్స్ సర్వీసెస్ను వినియోగించుకొంటుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తేల్చి చెప్పారు.