బాలాకోట్తో పాటు మరికొన్ని ప్రాంతాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించినప్పటికీ ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ భారత్పై తన పంతాన్ని మాత్రం వీడటం లేదు.
తమపైకి పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని ఉపయోగించిందని ఇండియా ఆరోపణలు చేసింది. ఎప్-16 యుద్ధ విమానం దుర్వినియోగానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని పాకిస్తాన్ను అమెరికా కోరింది
జైషే మొహమ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నాడు
భారత్ జరిపిన వైమానిక దాడుల వల్ల తమ భూభాగంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎటువంటి ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కాలేదని.. కేవలం కొన్ని చెట్లు మాత్రం కాలిపోయాయంటూ పాకిస్తాన్ చేప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి
సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకలు మళ్లీ మొదలుకానున్నాయి. భారత్-పాక్ ల మధ్య నడిచే ఏకైక రైలు సర్వీస్ ఇదేనన్న విషయం అందరికీ తెలిసిందే.
అభినందన్ తో చాలా మాటలు పాకిస్తాన్ బలవంతంగా చెప్పించినట్లు అనుమానిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే విధంగా వీడియోను ఎడిట్ చేశారని అంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం పాకిస్తాన్ ఆ వీడియోను రాత్రి 8.30 గంటలకు విడుదల చేసింది.
పుల్వామా దాడితో ఆ సంస్థకు సంబంధం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షథా మహమూద్ ఖురేషీ అన్నారు. దాడి జరిగిన వెంటనే తామే ఆ పనిచేశామని జైష్ ఎ మొహమ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ మరికొద్ది సేపట్లో స్వదేశానికి చేరుకోనున్నారు.
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను తిరిగి భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. అభినందన్ను భారత్కు అప్పగిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటన చేశారు.
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు అప్పగించే చర్యల్లో భాగంగా పాకిస్తాన్ వేగం పెంచింది. శుక్రవారం రావల్పిండి నుంచి ఇస్లామాబాద్కు ఆయనను తరలించారు.