ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తే, అమెరికా నిర్లక్ష్యం వహించదని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై చైనా చాలా తీవ్రంగా స్పందించింది.
భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో పాక్ ప్రేరిత ఉగ్రవాద స్థావరాలపై లక్ష్య దాడుల నేపథ్యంలో.. కొలంబియా ప్రభుత్వం పాకిస్తాన్లో ప్రాణనష్టంపై సంతాపం తెలిపింది.
ఉగ్రవాదులతో పాకిస్థాన్ సంత్సంబంధాలు మరోసారి బైటపడ్డాయి. తాజాగా మరోసారి రాజకీయ నాయకులు ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ట్రంప్ సుంకాలపై యూఎస్ కోర్టు తాత్కాలికంగా తీర్పు నిలిపివేసింది. జూన్ 9లోగా ప్రభుత్వ స్పందన కోరింది.
ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఉద్రిక్తతల వేళ భారత్ తమ భూభాగంలో క్షిపణులతో దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. భారత్ దాడులపై ఆయన ఏమన్నారంటే..
పాకిస్తాన్, బంగ్లాదేశ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే చైనా ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీనిపై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతకీ చైనా యువత ఆ దేశాల వారిని ఎందుకు వివాహం చేసుకుంటున్నారంటే.
జనవరి 2025 నుండి దాదాపు 1080 మంది భారతీయులను అమెరికా నిషేధించిందని… వీరిలో 62% మంది వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఓవల్ ఆఫీస్ ఒకప్పుడు చారిత్రాత్మక ఒప్పందాలకు వేదిక. ఇప్పుడు టీవీ షో స్టూడియోలా మారింది. ట్రంప్, అతని అనుచరులకు వారి విధానాలు అమలు చేసే వేదికగా మారింది. తాజాగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫాసోను కూడా ట్రంప్ అవమానించారు.
ప్రస్తుతం సోలార్ ఎనర్జీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోలార్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో కూడా సోలార్ విప్లవం పెరుగుతోంది.
అమెరికా విదేశీ విద్యార్థుల వీసాలపై కఠిన వైఖరి చేపట్టడంతో చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీసా ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత.