MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • ఏడుపాయల దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్

ఏడుపాయల దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్

శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి హరీష్ రావు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 11 2021, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మంజీరా నదీ ఒడ్డున వెలిసిన ఏడుపాయల వనదుర్గమ్మను ఆర్థిక మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు హరీష్ రావు.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మంజీరా నదీ ఒడ్డున వెలిసిన ఏడుపాయల వనదుర్గమ్మను ఆర్థిక మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు హరీష్ రావు.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మంజీరా నదీ ఒడ్డున వెలిసిన ఏడుపాయల వనదుర్గమ్మను ఆర్థిక మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు హరీష్ రావు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అమ్మవారి దర్శనం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... స్వరాష్ట్రంలో ఏడుపాయలలో ఉత్సవాలు దినదినాభివృద్ది చెందుతున్నాయన్నారు. జాతర కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీ ల నీళ్లు విడుదల చేశామన్నారు. అలాగేపోతం శెట్టిపల్లి నుంచి రూ 36 కోట్లతో 100 ఫీట్ల రోడ్డును అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అమ్మవారి దర్శనం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... స్వరాష్ట్రంలో ఏడుపాయలలో ఉత్సవాలు దినదినాభివృద్ది చెందుతున్నాయన్నారు. జాతర కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీ ల నీళ్లు విడుదల చేశామన్నారు. అలాగేపోతం శెట్టిపల్లి నుంచి రూ 36 కోట్లతో 100 ఫీట్ల రోడ్డును అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అమ్మవారి దర్శనం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... స్వరాష్ట్రంలో ఏడుపాయలలో ఉత్సవాలు దినదినాభివృద్ది చెందుతున్నాయన్నారు. జాతర కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీ ల నీళ్లు విడుదల చేశామన్నారు. అలాగేపోతం శెట్టిపల్లి నుంచి రూ 36 కోట్లతో 100 ఫీట్ల రోడ్డును అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
34
అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుభిక్షమవుతుందన్నారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని... ఈ నీటితో కోటి ఎకరాల పంట సాగు అవుతోందన్నారు. దేశంలోనే కోటి ఎకరాలు సాగుచేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు హరీష్.

అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుభిక్షమవుతుందన్నారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని... ఈ నీటితో కోటి ఎకరాల పంట సాగు అవుతోందన్నారు. దేశంలోనే కోటి ఎకరాలు సాగుచేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు హరీష్.

అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుభిక్షమవుతుందన్నారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని... ఈ నీటితో కోటి ఎకరాల పంట సాగు అవుతోందన్నారు. దేశంలోనే కోటి ఎకరాలు సాగుచేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు హరీష్.
44
ఇప్పటికే ఏడుపాయల్లో పోలీస్ అవుట్ పోస్ట్, ఏటీఎం లను ఏర్పాటు చేశారని... రూర్బన్ పథకం నుంచి ఇక్కడ ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు.

ఇప్పటికే ఏడుపాయల్లో పోలీస్ అవుట్ పోస్ట్, ఏటీఎం లను ఏర్పాటు చేశారని... రూర్బన్ పథకం నుంచి ఇక్కడ ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు.

ఇప్పటికే ఏడుపాయల్లో పోలీస్ అవుట్ పోస్ట్, ఏటీఎం లను ఏర్పాటు చేశారని... రూర్బన్ పథకం నుంచి ఇక్కడ ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert: అల్ప‌పీడ‌న ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ఖాయం
Recommended image2
Kavitha: ఈసారి కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌డ‌తారా లేదా.? అన్న‌పై చెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
50 అంత‌స్తుల్లో అద్భుత నిర్మాణం.. ఒక్కో ఫ్లాట్ ధ‌ర ఏకంగా రూ. 2 కోట్లు, ఎక్క‌డంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved