ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు చాలా ప్రత్యేకత ఉంది. మూడో సారి ఇండియాలో, తొలిసారి హైదరాబాద్ లో జరిగిన ఈపోటీలో ఇండియా నుంచి పోటీ చేసిన నందిని గుప్తా టైటిల్ గెలిచుంటే ఇండియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేంది. కాని ఆ రికార్డ్ ను ఇండియా మిస్ అయ్యింది.
కాబోయే వియ్యంకుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున దంపతులు. అఖిల్ పెళ్లికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
నేచురల్ స్టార్ నానికి సారి చెప్పారు స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్ జే సూర్య. నానికి సారి చెప్పాల్సిన అవసరం ఏమోచ్చింది. ఎస్ జే సూర్య ఎందుకు ఆ పని చేశారో తెలుసా.?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఆయన కుటుంబంతో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం – ఆయన కూతురు దియా స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక.
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో ప్రపంచ దేశాలకు చెందిన మోడల్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయబోతున్నారు.
తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ అవార్డుల విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
వెర్రి వెయ్యి విధాలు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. స్టార్ హీరోల అభిమానులను చూసినప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది. . తమ అభిమానాన్ని చాటుకోవడం కోసం వారు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా మహేష్ బాబు అభిమాని కూడా ఇలాంటి పనే చేశాడు.
బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది మంచు లక్ష్మీ. టాలీవుడ్ నుంచి ముంబయ్ చేరిన మంచువారి నటి.. అక్కడ చాలా ప్రయత్నాలు చేసింది. తాజాగా లక్ష్మీ ఓ పాపులర్ షోలో సందడి చేయబోతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. కాంతారావు స్మారక అవార్డు తనకు రావడం గురించి రౌడీ హీరో ఏమన్నాడంటే?