userpic
user icon
LIVE NOW

Telugu Cinema News Live: తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్న రామ్ చరణ్, లండన్ లో మెగా ఫ్యామిలీ సందడి

latest telugu cinema news today live May 10 2025 latest update on telugu movie releases tv shows upcoming ott movies nes bigg boss telugu web series telugu reality show telugu actress telugu movie news in telugu

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:37 PM IST

తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్న రామ్ చరణ్, లండన్ లో మెగా ఫ్యామిలీ సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని పొందారు. తన స్టాచ్యూని తానే స్వయంగా  ఆవిష్కరించారు. ఈ అద్భుత దృశ్యం చూసి ఫ్యాన్స్ పులకించిపోయారు. లండన్ లో జరిగిన ఈ వేడుకకు మెగా ప్యామిలీ అంతా హాజరయ్యారు.  
 

పూర్తి కథనం చదవండి
8:26 PM IST

ఇండియా- పాకిస్తాన్ యుద్దంపై వేణు స్వామి సంచలన జోస్యం, ఇంతకీ ఏమన్నారంటే?

ఎప్పుడూ సినిమా వాళ్లపై జాతకాలు చెపుతూ సంచలనంగా  మారిన ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామి..ఈ మధ్య వివాదాలతో పెద్దగా కనిపించలేదు. కాని తాజాగా ఆయన మరోసారి సంచలనంగా మారాడు. అయితే ఈసారి సినిమావాళ్లను వదిలేసి భారత్ పాక్ యుద్దాన్ని పట్టుకుని సంచలనానికి తెరలేపాడు. ఇంతకీ ఈ యుద్దం గురించి ఆయన ఏమంటున్నాడంటే? 

పూర్తి కథనం చదవండి
8:15 PM IST

దేశ రక్షణ నిధికి ఇళయరాజా విరాళం.. ఆ జీతం మొత్తం

ఇండియా-పాకిస్తాన్ మధ్య వార్‌ జరుగుతు్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో భారత సైన్యం కోసం మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా విరాళం ప్రకటించారు. 

పూర్తి కథనం చదవండి
7:38 PM IST

వాయిలెట్‌ కలర్‌ లెహంగాలో దీపికా పిల్లి మతిపోగొట్టే పోజులు.. లేటెస్ట్ ఫోటోలు వైరల్‌

ఇటీవల `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో హీరోయిన్‌గా మెరిసిన దీపికా పిల్లి ఇప్పుడు నయా లుక్‌లో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఫోటోలను పంచుకుని ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి
6:59 PM IST

బాలయ్యతో సినిమా వల్ల కెరీర్ ఇబ్బందుల్లో పడ్డ డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత.

నందమూరి నట సింహం బాలకృష్ణతో సినిమా  డైరెక్టర్లకు పండగే. బాలయ్య తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవారు చాలామంది ఉన్నారు. బాలకృష్ణ సినిమా వల్ల స్టార్లు గా మారిన వారు కూడా ఉన్నారు. కాని బాలయ్యతో సినిమా చేసి ఇబ్బందుల్లో పడ్డ దర్శకుడు ఎవరో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
6:49 PM IST

రోమాలు నిక్కపొడిచే అమితాబ్ బచ్చన్ దేశభక్తి సినిమాలు.. ఐఎండిబి రేటింగ్స్

బాలీవుడ్ లో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ దేశభక్తి సినిమాల ప్రస్థానం.., 'దేశ్ ప్రేమి' నుండి 'సత్యాగ్రహ్' వరకు. ఐఎండిబి రేటింగ్స్  ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
6:09 PM IST

`జగదేక వీరుడు అతిలోక సుందరి` ఓపెనింగ్‌ కలెక్షన్లు.. చిరుకి సమంత షాక్‌

చిరంజీవి, శ్రీదేవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ రీ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే సమంత రూపంలో చిరంజీవికి పెద్ద షాక్‌ తగిలింది. 
 

పూర్తి కథనం చదవండి
5:17 PM IST

చిత్ర పరిశ్రమలో విషాదం.. జాతీయ అవార్డు మేకప్‌ ఆర్టిస్ట్ విక్రమ్‌ గైక్వాడ్‌ కన్నుమూత

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్ విక్రమ్‌ గైక్వాడ్‌ కన్నుమూశారు. 

పూర్తి కథనం చదవండి
4:58 PM IST

తన తండ్రి కార్గిల్ యుద్ధం జ్ఞాపకాలు, అనుష్క శర్మ ఎమోషనల్ కామెంట్స్

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, తన తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలో పోరాడినప్పుడు తాను చిన్నతనంలో ఎదుర్కొన్న భయాన్ని అనుష్క శర్మ గుర్తుచేసుకున్నారు. 

పూర్తి కథనం చదవండి
3:58 PM IST

మీ ధైర్యం మాకు స్పూర్తి.. మోడీకి కిచ్చా సుదీప్‌ ఎమోషనల్‌ నోట్‌

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. `ఆపరేషన్ సింధూర్` గురించి ప్రశంసలు కురిపించారు. మరి సుదీప్‌ ఏంచెప్పారనేది చూస్తే. 

పూర్తి కథనం చదవండి
2:18 PM IST

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం.. ప్రభాస్‌ అదిరిపోయే పోస్ట్.. పాక్‌కి స్టార్‌ హీరో వార్నింగ్‌

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి సినిమా సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలుస్తుంది. తాజాగా ప్రభాస్‌, రణ్‌వీర్‌ సింగ్‌ స్పందించారు. పాక్‌కి వార్నింగ్‌ ఇచ్చారు. 
 

పూర్తి కథనం చదవండి
1:34 PM IST

ధోనితో నా రిలేషన్ ఒక మచ్చలా మిగిలిపోయింది, భవిష్యత్తులో నా పిల్లలు ప్రశ్నిస్తే ఏంటి పరిస్థితి ?

ధోనీతో తమ సంబంధం గురించి రాయ్ లక్ష్మీ ఓపెన్‌గా మాట్లాడారు. అది మచ్చలా మిగిలిపోయిందని పేర్కొన్నారు.

 

పూర్తి కథనం చదవండి
1:05 PM IST

`రైడ్‌ 2` నుంచి `గోల్‌ మాల్‌ 3`.. అజయ్‌ దేవగన్‌ వందకోట్ల క్లబ్‌ చిత్రాల జాబితా .. బాలీవుడ్‌లో రికార్డ్

అజయ్ దేవగన్ నటించిన 'రైడ్‌ 2' చిత్రం  బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం 9 రోజుల్లో 100.75 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సందర్భంగా అజయ్‌ దేవగన్‌ నటించిన మూవీలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
12:47 PM IST

శ్రీవిష్ణు `సింగిల్‌` మూవీ కలెక్షన్లు.. షాకింగ్‌ ఓపెనింగ్స్

శ్రీ విష్ణు హీరోగా నటించిన `సింగిల్‌` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ ని తెచ్చుకుంది. అయితే మొదటి రోజు కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేయడం విశేషం. 
 

పూర్తి కథనం చదవండి
12:43 PM IST

సమంత 'శుభం' మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్..

సమంత రూత్ ప్రభు నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా ‘శుభం’ మే 9, 2025న థియేటర్లలో విడుదలై విడుదలైన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం చదవండి
11:50 AM IST

మోహన్‌లాల్‌ `తుడరుమ్‌` సంచలనం.. మలయాళంలో అన్ని రికార్డులు బ్రేక్‌

మోహన్‌ లాల్‌ మలయాళ చిత్ర పరిశ్రమని రూల్‌ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ అన్ని కేరళా రికార్డులను బద్దలు కొట్టింది. అదే సమయంలో సరికొత్త సంచలనంగా నిలిచింది. 

పూర్తి కథనం చదవండి
11:08 AM IST

పాకిస్తాన్‌కి ఆ సంతృప్తి కూడా ఇవ్వం.. నాని క్రేజీ కామెంట్స్

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో `హిట్‌3` మూవీ సక్సెస్‌ మీట్‌ని క్యాన్సిల్‌ చేయాలనే ఆలోచన వచ్చిందట. దీనికి సంబంధించి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 
 

పూర్తి కథనం చదవండి
10:34 AM IST

మేడం టుస్సాడ్స్ లో రాంచరణ్ కి ఘనస్వాగతం.. ఫ్యాన్స్ హంగామా వైరల్

లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.

పూర్తి కథనం చదవండి
10:11 AM IST

ఇండియా పాకిస్తాన్‌ తొలి యుద్ధం.. ఎన్టీరామారావు లెటర్‌ వైరల్‌.. ఏం చేశాడంటే?

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం వేళ నందమూరి తారక రామారావు రాసిన ఒక లెటర్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇండో పాక్‌ తొలి యుద్ధం సమయంలో ఆయన రియాక్షన్‌ ఇందులో ఉండటం విశేషం. 
 

పూర్తి కథనం చదవండి
8:20 AM IST

మన సైనికుల ఫోటోలు, వీడియోలు తీయొద్దు.. శత్రువు కోరుకునేది అదే అంటూ రాజమౌళి వార్నింగ్

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దేశ  పౌరులను బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. 

పూర్తి కథనం చదవండి
7:18 AM IST

భద్రతా వలయంలో మిస్ వరల్డ్ పోటీలు, ఎంతమంది పోలీసులు రంగంలోకి దిగారో తెలుసా

మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు.

పూర్తి కథనం చదవండి

10:37 PM IST:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని పొందారు. తన స్టాచ్యూని తానే స్వయంగా  ఆవిష్కరించారు. ఈ అద్భుత దృశ్యం చూసి ఫ్యాన్స్ పులకించిపోయారు. లండన్ లో జరిగిన ఈ వేడుకకు మెగా ప్యామిలీ అంతా హాజరయ్యారు.  
 

పూర్తి కథనం చదవండి

8:26 PM IST:

ఎప్పుడూ సినిమా వాళ్లపై జాతకాలు చెపుతూ సంచలనంగా  మారిన ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామి..ఈ మధ్య వివాదాలతో పెద్దగా కనిపించలేదు. కాని తాజాగా ఆయన మరోసారి సంచలనంగా మారాడు. అయితే ఈసారి సినిమావాళ్లను వదిలేసి భారత్ పాక్ యుద్దాన్ని పట్టుకుని సంచలనానికి తెరలేపాడు. ఇంతకీ ఈ యుద్దం గురించి ఆయన ఏమంటున్నాడంటే? 

పూర్తి కథనం చదవండి

8:15 PM IST:

ఇండియా-పాకిస్తాన్ మధ్య వార్‌ జరుగుతు్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో భారత సైన్యం కోసం మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా విరాళం ప్రకటించారు. 

పూర్తి కథనం చదవండి

7:38 PM IST:

ఇటీవల `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో హీరోయిన్‌గా మెరిసిన దీపికా పిల్లి ఇప్పుడు నయా లుక్‌లో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఫోటోలను పంచుకుని ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి

6:59 PM IST:

నందమూరి నట సింహం బాలకృష్ణతో సినిమా  డైరెక్టర్లకు పండగే. బాలయ్య తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవారు చాలామంది ఉన్నారు. బాలకృష్ణ సినిమా వల్ల స్టార్లు గా మారిన వారు కూడా ఉన్నారు. కాని బాలయ్యతో సినిమా చేసి ఇబ్బందుల్లో పడ్డ దర్శకుడు ఎవరో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

6:49 PM IST:

బాలీవుడ్ లో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ దేశభక్తి సినిమాల ప్రస్థానం.., 'దేశ్ ప్రేమి' నుండి 'సత్యాగ్రహ్' వరకు. ఐఎండిబి రేటింగ్స్  ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

6:09 PM IST:

చిరంజీవి, శ్రీదేవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ రీ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే సమంత రూపంలో చిరంజీవికి పెద్ద షాక్‌ తగిలింది. 
 

పూర్తి కథనం చదవండి

5:17 PM IST:

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్ విక్రమ్‌ గైక్వాడ్‌ కన్నుమూశారు. 

పూర్తి కథనం చదవండి

4:58 PM IST:

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, తన తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలో పోరాడినప్పుడు తాను చిన్నతనంలో ఎదుర్కొన్న భయాన్ని అనుష్క శర్మ గుర్తుచేసుకున్నారు. 

పూర్తి కథనం చదవండి

3:58 PM IST:

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. `ఆపరేషన్ సింధూర్` గురించి ప్రశంసలు కురిపించారు. మరి సుదీప్‌ ఏంచెప్పారనేది చూస్తే. 

పూర్తి కథనం చదవండి

2:18 PM IST:

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి సినిమా సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలుస్తుంది. తాజాగా ప్రభాస్‌, రణ్‌వీర్‌ సింగ్‌ స్పందించారు. పాక్‌కి వార్నింగ్‌ ఇచ్చారు. 
 

పూర్తి కథనం చదవండి

1:34 PM IST:

ధోనీతో తమ సంబంధం గురించి రాయ్ లక్ష్మీ ఓపెన్‌గా మాట్లాడారు. అది మచ్చలా మిగిలిపోయిందని పేర్కొన్నారు.

 

పూర్తి కథనం చదవండి

1:05 PM IST:

అజయ్ దేవగన్ నటించిన 'రైడ్‌ 2' చిత్రం  బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం 9 రోజుల్లో 100.75 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సందర్భంగా అజయ్‌ దేవగన్‌ నటించిన మూవీలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

12:47 PM IST:

శ్రీ విష్ణు హీరోగా నటించిన `సింగిల్‌` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ ని తెచ్చుకుంది. అయితే మొదటి రోజు కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేయడం విశేషం. 
 

పూర్తి కథనం చదవండి

12:43 PM IST:

సమంత రూత్ ప్రభు నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా ‘శుభం’ మే 9, 2025న థియేటర్లలో విడుదలై విడుదలైన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం చదవండి

11:50 AM IST:

మోహన్‌ లాల్‌ మలయాళ చిత్ర పరిశ్రమని రూల్‌ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ అన్ని కేరళా రికార్డులను బద్దలు కొట్టింది. అదే సమయంలో సరికొత్త సంచలనంగా నిలిచింది. 

పూర్తి కథనం చదవండి

11:08 AM IST:

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో `హిట్‌3` మూవీ సక్సెస్‌ మీట్‌ని క్యాన్సిల్‌ చేయాలనే ఆలోచన వచ్చిందట. దీనికి సంబంధించి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 
 

పూర్తి కథనం చదవండి

10:34 AM IST:

లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.

పూర్తి కథనం చదవండి

10:11 AM IST:

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం వేళ నందమూరి తారక రామారావు రాసిన ఒక లెటర్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇండో పాక్‌ తొలి యుద్ధం సమయంలో ఆయన రియాక్షన్‌ ఇందులో ఉండటం విశేషం. 
 

పూర్తి కథనం చదవండి

8:20 AM IST:

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దేశ  పౌరులను బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. 

పూర్తి కథనం చదవండి

7:18 AM IST:

మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు.

పూర్తి కథనం చదవండి