ఆయుర్వేదం అంటేనే ఔషధ మొక్కలతో చేసే వైద్యం. అందులోనూ వేర్లు కాకుండా పూలు, పండ్లతో మాత్రమే చికిత్స చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి. అంతేకాదు పండ్లు, పూలను సేకరించడం తేలి. వేర్లు సేకరించాలంటే మొక్క మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అదే పండ్లు, పూలు అయితే... మొక్కలు జరిగే హాని ఏమీ ఉండదు. అలాగని అన్ని మొక్కల పండ్లు, పూలతో వైద్యం చేయలేరు.