షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ డిమాండ్పై కమిటీని ఏర్పాటు చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని సెటైర్లు వేశారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం నెలరోజులకు పైగా కొనసాగుతుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఐకరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానం విషయంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 14 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది.
వేగంగా వెళ్తున్న ఒక రైలును ఆపేందుకు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకు వేయడంతో ఆకస్మికంగా భారీ కుదుపు చోటుచేసుకుంది. దీంతో ఆ రైలులోని ఇద్దరు ప్రయాణికులు మరణించారు.
తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీదే గెలుపని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును సీఎం కేసీఆర్ భర్తిస్తున్నారని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి.