మధ్యప్రదేశ్లో ఓటర్ల ప్రతి ఓటుకు ‘‘త్రిశక్తి’’ శక్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాల్లో కోట్లాది మంది నకిలీ లబ్దిదారును సృష్టించిందని విమర్శించారు.
హర్యానాలోని యమునానగర్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఆరుగురు వ్యక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత రెండు రోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లేఖ ఫేక్ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
సోషల్ మీడియాను పాజిటివ్గా ఉపయోగించుకోవాలని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కోరారు. ఇందుకు సంబంధించి మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఆరోపించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఉగ్రవాదులు, నక్సలైట్ల ఆగడాలు పెరుగుతాయని అన్నారు.