తెలంగాణలో బీజేపీ మ్యానిఫెస్టోకు మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ల ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ)కు చెందిన 12 మంది అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదివారం ఆదేశించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అనుమతి లేనిదే చీమ కూడా చిటుక్కుమనదని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్నట్టుగా రైతుబంధు ఆపాలని తానెక్కడా ఫిర్యాదు చేయలేదని అన్నారు.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి తాను హైదరాబాద్లోని కోకాపేటలో ఉంటానని స్వరూపానందేంద్ర సరస్వతి స్వయంగా వెల్లడించారు.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ బోయినపల్లి మనోహర్ రావు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) వై సత్యనారాయణలను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులకు ఓటర్లంతా దేవుళ్లులా కనిపిస్తారు. ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల కోసం రకరకాల స్టంట్లు చేస్తుంటారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్ని అబద్దాలైనా చెబుతుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు.