తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు ఇంటిపై ఐటీ దాడుల వార్తలు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అయింది.
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ నిర్ణయాలతో అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా సీనియర్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ తేదీకి కొన్ని రోజుల ముందు ఆ పార్టీ అభ్యర్థి ఒకరు మృతిచెందారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరెంటు కొరతను సృష్టిస్తోందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే.
వన్డే వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరింది. ఈరోజు తొలి సెమీ ఫైనల్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి సుప్రీం కోర్టు శిక్షను తగ్గించింది. అయితే ఇందుకు.. బాధితురాలు తన వివాహ జీవితం సంతోషంగా ఉందని, ఈ విషయాన్ని కొనసాగించడానికి ఆసక్తి లేదని చెప్పడాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది.