ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు కొత్తగా టెలిగ్రాఫ్ చట్టాన్ని జోడించిన విషయం విధితమే. ఈ చట్టం కింద మన దేశంలో నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
కొమ్మవరపు విల్సన్ రాసిన నాగలి కూడా ఆయుధమే కవితా సంపుటికి డాక్టర్ కేజీ వేణు సమీక్ష రాశారు. ఆ సమీక్ష ఇక్కడ మీకోసం
టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇందులో గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది. ఆయనను చీపురపల్లి నుంచి కాకుండా భీమిలి నుంచి బరిలో నిలుపనుంది.
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించింది. ఈ కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్ షరీఫ్ను అరెస్టు చేసింది.
ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు వ్యవహారంపై స్పష్టత రాలేదు. కానీ, మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చర్చను లేవదీసింది.
ఖమ్మం సీటుపై కాంగ్రెస్లో పేచీ నెలకొంది. ఇటు డిప్యూటీ సీఎం భట్టి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం టికెట్ కోసం ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలబెట్టాలని కోరారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేఏ పాల్ తమ్ముడు అని పేర్కొంటూ విమర్శలు చేశారు. తమ్ముడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడం లేదని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార బీఆర్ఎస పార్టీ నాయకుల పాత్ర ఉంటుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన డీజీపికి ఫిర్యాదు చేశారు.