ఇలాంటి దుర్మార్గపు కట్టడాలపై మాకు చెప్పండి. వాళ్ల భరతం పడతాం.. పార్థసారథి ఫైర్

Share this Video

ఆదోని, కర్నూలు జిల్లాలో అక్రమంగా నిర్మించబడుతున్న కట్టడాలపై ప్రజలు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని పార్థసారథి పిలుపునిచ్చారు.నియమాలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. “ఇలాంటి దుర్మార్గపు కట్టడాలపై మాకు చెప్పండి.. కఠినంగా వ్యవహరిస్తాం” అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.

Related Video