ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. దేశంలో మావోయిస్టులను లేకుండా చేయాలన్న సంకల్పంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది.