చంద్రబాబు కడప మహానాడులో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ప్రకటించి అభివృద్ధి ప్రణాళికలు వెల్లడించారు. టీడీపీ విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
స్పౌజ్ కేటగిరీ కింద 71,380 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం, జూన్ 12న పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేసింది.
తిరుపతిలో సీప్లేన్ సేవలు ప్రారంభానికి రంగం సిద్ధం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉడాన్ పథకం కింద ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు.
దేశానికి ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో దాగివుండే ఆర్థిక ఉగ్రవాదులు కూడా సమాజానికి అంతే ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. అందుకోసమే ఆపరేషన్ సిందూర్ స్పూర్తితో ఏపీలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపడామని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు మే 30న సీఐఐ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం, 31న కోనసీమ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
టీడీపీ మహానాడుకు బాలయ్య హాజరు కావట్లేదు. జార్జియాలో అఖండ 2 షూటింగ్తో బిజీగా ఉన్నట్టు సమాచారం.
ఏపీలో ప్రజారవాణా అభివృద్ధికి కేంద్రం 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు, మచిలీపట్నం-గుడివాడలో మొదటి విడత అమలు.
కర్ణాటక నుంచి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను ఆంధ్రప్రదేశ్కు తరలించమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను చంద్రబాబు కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని కర్ణాటక నాయకులు ఖండించారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయంటే…
Badvel Nellore Highway Project: ఏపీలోని జాతీయ రహదారి ఎన్హెచ్-67లోని బద్వేల్-గోపవరం నుంచి ఎన్హెచ్-16లోని గురువిందపూడి వరకు 4 లేన్ల బద్వేల్-నెల్లూరు రహదారిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.