తల్లికి వందనం పథకం డబ్బులు అందని వారు జూన్ 20లోపు ఫిర్యాదు చేయొచ్చు. అర్హత జాబితా తిరిగి తయారుచేసి జూలై 5న డబ్బులు జమ చేస్తారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా ఎంతో మందికి అందింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.అదే ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకంతో 18-59 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు ₹1500 ఆర్థిక సహాయం అందించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంట తెలుసా?
CM Chandrababu meets Piyush Goyal: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ సుంకాలు, ఆక్వా ఎగుమతులపై కీలక నిర్ణయాల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
స్త్రీ నిధి ద్వారా మహిళలకు రూ.5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రికవరీ యాప్తో డిజిటల్ పద్ధతిలో మానిటరింగ్ చేపట్టనున్న ప్రభుత్వం.
ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. 5 ఏళ్లు పూర్తయినవారికి బదిలీ తప్పనిసరి చేసిన ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతికంగా ముందడుగు వేస్తోంది. అందుకోసం 80% సబ్సిడీతో రైతులకు డ్రోన్లును అందించనుంది. దీనివల్ల ఖర్చులు తగ్గి, ఆరోగ్యపరమైన సమస్యలు దూరమవడంతో సేద్యం మరింత లాభసాటి అవుతోంది.
ఏపీలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలు 80.10% ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్కు జూన్ 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
అమరావతి నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచింది కూటమి ప్రభుత్వం. మూడేళ్లలో రాజధాని ఒక రూపు తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.