CM Chandrababu Comments on Jagan: ఆ తప్పు వల్లే దెబ్బతిన్నాం

Share this Video

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో జరిగిన తప్పిదాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేశారు. ఆ తప్పు వల్లే రాష్ట్రం దెబ్బతిన్నదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related Video