పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం

Share this Video

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Related Video