నిషేధిత గడ్డి మందు సరఫరా చేస్తున్న నిందితుల అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్

కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి  ఆదివారం నాడు (200లీటర్ల)గడ్డి మందు స్వాధీనం చేసుకున్నారు .

కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి  ఆదివారం నాడు (200లీటర్ల)గడ్డి మందు స్వాధీనం చేసుకున్నారు . కరీంనగర్ నాకా చౌరస్తా ప్రాంతంలో అక్రమంగా సరఫరా చేస్తున్న సుమారు 100000 /-  రూపాయలు విలువ గల నిషేదిత గడ్డి మందును స్వాధీనం చేసుకోవడం జరిగింది .ఎగుమతికి సిద్ధంగా ఉంచబడిన నిషేదిత గడ్డి మందు డబ్బాలను పోలీస్ లు గుర్తించి  మంచిర్యాల జిల్లా కు చెందిన దుంప సదాశివం, సిద్దిపేట జిల్లా గజ్వాల్ మండలానికి చెందిన గునుకుల సునీల్ మరియు కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్న బంగారి కార్తీక్ లనునాకా చౌరస్తా ప్రాంతంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది.
 

Google News Follow Us
04:13బిఆర్ఎస్ జెండాలతో వెళ్లి కేటీఆర్ ను అడ్డుకుని... ఏబివిపి కార్యకర్తల ఆందోళన01:42మీరు గవర్నర్ కావచ్చు కానీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావద్దా?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు 02:10RRR మూవీ కోసం కరీంనగర్ లో తోపులాట... ఎన్టీఆర్ అభిమానులపై థియేటర్ సిబ్బంది దాడి00:18కరీంనగర్: శాతవాహన వర్సిటీలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనలో విద్యార్ధులు (వీడియో)05:58అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త02:18కరీంనగర్ లో ఘోరం... ఎస్పారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ పిల్లల ఆటో04:23తెరాస కార్పొరేటర్ భర్త భూదందా... నాకు న్యాయం చేయండంటూ సామాన్యుడి సెల్ఫీ వీడియో04:23తెరాస కార్పొరేటర్ భర్త భూదందా... నాకు న్యాయం చేయండంటూ సామాన్యుడి సెల్ఫీ వీడియో00:30Karimnagar: అంత గొప్ప పేరు పెట్టుకుని... చేసేది ఇలాంటి నీచపు పనులా..!.11:05omicron: కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం... విద్యార్థులకు భారీగా టెస్టులు