Karimnagar: అంత గొప్ప పేరు పెట్టుకుని... చేసేది ఇలాంటి నీచపు పనులా..!.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 

Share this Video

 కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో ఈ దాడులు సాగాయి. ఈ దాడుల్లో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివి.రామన్ అనే ఇంజనీర్ ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 17 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్‌తో పాటు బాధితులు, నిందితుల వాంగ్మూలం తీసుకునే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video