Asianet News TeluguAsianet News Telugu

Karimnagar: అంత గొప్ప పేరు పెట్టుకుని... చేసేది ఇలాంటి నీచపు పనులా..!.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 

 కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో ఈ దాడులు సాగాయి. ఈ దాడుల్లో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివి.రామన్ అనే ఇంజనీర్ ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 17 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్‌తో పాటు బాధితులు, నిందితుల వాంగ్మూలం తీసుకునే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు.