స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే మూడు మ్యాచుల టీ20 పోరుకు టీం ఇండియా సిద్ధమయ్యింది. 2020 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం చేసుకుని కొందరు ఆటగాళ్లు విండీస్పై కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతుండగా, మరికొందరేమో తాము కూడా వరల్డ్కప్ జట్టులో ఉండేందుకు అర్హులమే అని చాటేందుకు కసితో సత్త చాటాలని ఉవ్విల్లూరుతున్నారు.