Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడులకు కారణమని, సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో.. ఇటు పోలీసుల ఆధ్వర్యంలో దాడులు జరుగుతోన్నాయని బండి సంజయ్ ఆరోపించారు.