Defamation on Sanjay Raut: శివసేన ఎంపీ, రాజ్య సభ మెంబర్ సంజయ్ రౌత్పై పరువునష్టం దావా నమోదైంది. ఆధారాలు తమపై సామ్నా పత్రిక ఇష్టానూసారంగా.. కథనాలు ప్రచురిస్తున్నారని, దీంతో తమ పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ బీజేపీ లీడర్, ప్రొఫెసర్ మేధా బాంబే హైకోర్టులో రూ.100కోట్లకు దావా వేశారు.