Bandi Sanjay: తెలంగాణలో ఎన్నికల సందడి మరింత పెరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో.. పోటీలో ఉన్న అభ్యర్థులు ఖరారు అయ్యారు. దీంతో ప్రచారం మరింత జోరందుకుంది. ఈ తరుణంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. మరోవైపు.. ఓటర్ దేవుని ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..?