టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కన్నడ సోయగం రష్మిక మందన్న(Rashmika Mandanna). స్టార్ డమ్ తో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేస్తుంది. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో థైస్ షోతో వివాదం అవుతోంది రష్మిక.
నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తన హాట్ హాట్ ఫోటోలతో ఆద్యంతం కనువిందు చేస్తుంటుంది. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిన రష్మిక ప్రస్తుతం ఇంటర్నెట్లో సెగలు రేపుతుంది.
రష్మిక నటించిన గత మూడు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో అమ్మడు పారితోషికంగా కూడా భారీగా పెంచేశారట. ఇప్పటికే దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నారని వినికిడి.
కన్ను గీటుతూ కవ్విస్తుంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న(Rashmika Mandanna), సంక్రాంతి సందర్భంగా కొత్త అవతారం ఎత్తింది. ఎప్పుడూ హడావిడిగ ఉండే బ్యూటీ.. కూల్ గా సన్ రైజ్ ను ఎంజాయ్ చేస్తోంది.
తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను తన జోరు చూపించే దిశగా ఆమె ప్రయాణం కొనసాగుతోంది. తెలుగులో రీసెంట్ గా ఆమె చేసిన 'పుష్ప' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఇలా హిట్టు పడిందో లేదో అలా రేటు పెంచేసింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న(Rashmika Mandanna).దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది స్టార్ బ్యూటీ. చేతినిండా ఎడా పెడా సంపాదించేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న టాలీవుడ్ కు గట్టిగానే హ్యాండ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు కొట్టేస్తున్న కన్నడ సోయగం. అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
నేషనల్ క్రష్ రష్మిక మందాన (Rashmika mandana)పుష్ప మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. పుష్ప విజయం ఆమెకు మరింత ప్రత్యేకం. కారణం.. ఆమె నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప.