ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. మరికాసేపట్లో అధికారులు రిజల్ట్స్ విడుదల చేస్తారు. అలాగే 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను ఎన్ఐఏ విచారిస్తోంది. ఇక ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..