• All
  • 75 NEWS
  • 27 PHOTOS
  • 1 VIDEO
109 Stories
Asianet Image

Telugu news live updates: PBKS vs RR: జైస్వాల్, ఆర్చర్ విధ్వంసం.. పంజాబ్‌పై 50 ర‌న్స్ తేడాతో రాజ‌స్థాన్ గెలుపు

Apr 05 2025, 08:33 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌తో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకున్నట ట్రంప్‌ దీనిపై భారత్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక పిల్లలకు బండి ఇస్తే ఆర్సీ రద్దు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వక్ఫ్‌ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం.. 
 

Top Stories