ఇంగ్లాండ్ టూర్లో టీమిండియాకి ఏది కలిసొచ్చినా, రాకపోయినా భారత టెయిలెండర్ల ఆటతీరు మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆరో వికెట్ పడితే చాలు, పేకమేడలా కూలిపోయే టీమిండియా...లార్డ్స్లో జరుగుతున్న రెండో టెస్టులో అంచనాలకు మించి రాణిస్తూ అదరకొట్టింది. లంచ్ బ్రేక్ సమయానికి 108 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది టీమిండియా...