లార్డ్స్ టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నాలుగు ఫోర్లతో మంచి దూకుడు మీద ఉన్నట్టుగా కనిపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సామ్ కుర్రాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు... లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 29 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది...
లార్డ్స్ టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ జో రూట్ మరోసారి భారీ శతకంతో అదరగొట్టగా జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీ చేశాడు. టెయిలెండర్లతో కలిసి కూడా అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన జో రూట్... భారీ శతకంతో చెలరేగి ఇంగ్లాండ్కి తొలి ఇన్నింగ్స్లో 27 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు... ఇంగ్లాండ్కి దక్కిన ఆధిక్యంలో నో బాల్స్ ద్వారా 16 పరుగులు రావడం విశేషం.
లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసిన ఇంగ్లాండ్... భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 148 పరుగుల దూరంలో ఆతిథ్య జట్టు... మరోసారి సెంచరీ దిశగా సాగుతున్న జో రూట్...
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్నైట్ స్కోర్ 276/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు 88 పరుగుల తేడాతో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోవడం విశేషం...
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది.. ఓవర్నైట్ స్కోర్ 276/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, మొదటి సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయింది..
ఇంగ్లాండ్ టూర్లో ప్రత్యర్థి బౌలర్ల కంటే ఎక్కువగా వరుణుడు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన రెండో టెస్టులో మొదటి సెషన్ పూర్తి కాకుండానే మళ్లీ వరుణుడు పలకరించాడు. తొలి ఇన్నింగ్స్లో 18.4 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది...
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయకుంది... నేటి మ్యాచ్లో ఇంగ్లాండ్ మూడు మార్పులతో, భారత జట్టు ఒక మార్పుతో బరిలో దిగుతోంది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. వర్షం కారణంగా రెండో రోజు ఆటకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించగా... మూడో రోజు కూడా వరుణుడి రాక ప్లేయర్లను ఇబ్బంది పెట్టింది...
ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో తొలి రోజు భారత జట్టు ఆధిపత్యం కనబర్చింది. ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 21 పరుగులు చేసింది...
బుమ్రా స్థానంలో జట్టులోకి మహ్మద్ సిరాజ్...
ఇంగ్లాండ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన డొమినిక్ బెస్, డానియల్ లారెన్స్...