Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత, అందరి దృష్టి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్పై పడింది. ఈ తరుణంలో గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్.. చంద్రయాన్ ప్రయోగంపై కీలక ప్రకటన చేశారు.