
Venkaiah Naidu Attends Sankranti: వెంకయ్య నాయుడుకి మోకాళ్ళ పై దండం పెట్టిన ఎద్దు
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంక్రాంతి సంబరాలు’ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.