
అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన కేసీఆర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నంది నగర్ నివాసం నుండి బయలుదేరారు. పార్టీ శ్రేణులు, అభిమానులు కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు.
Add Asianetnews Telugu as a Preferred Source
