Kalvakuntla Kavitha Slams Government Over Regional Ring Road Land Acquisition

Share this Video

రీజనల్ రింగ్ రోడ్డుకు భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. పెద్దల భూములను వదిలి పేదలు, రైతుల భూములనే కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

Related Video