వ్యవసాయ భూమి కోసం.. వాటర్ ట్యాంక్ ఎక్కి సిరిసిల్ల రైతు నిరసన

సిరిసిల్ల: డబ్బులు మొత్తం చెల్లించి భూమిని కొనుగోలు చేసినప్పటికి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైతు నిరసనకు దిగాడు..

| Asianet News | Updated : Sep 15 2021, 01:12 PM
Share this Video

సిరిసిల్ల: డబ్బులు మొత్తం చెల్లించి భూమిని కొనుగోలు చేసినప్పటికి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైతు నిరసనకు దిగాడు . చందుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు మర్రి రాజు తన న్యాయం జరిగేలా చూడాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. అయితే అతడి భార్యాపిల్లలు కూడా వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 

Read More

Related Video