video news : శంషాబాద్ లో మరో మహిళ సజీవదహనం

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. 

Share this Video

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. సిద్దుల గుట్ట ప్రాంతంలో ఓ మహిళను సజీవ దహనం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక్కడి ఆలయం పక్కనే కాలిపోయిన మహిళ శవం కనిపించింది. సిద్ధులగుట్ట దేవాలయంలో పూజ చేసుకోవడానికి వచ్చిన అయ్యప్ప భక్తులు గమనించి.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video