Asianet News TeluguAsianet News Telugu

పాక్ అనుకూల నినాదాలు : అమూల్య ఇంటిని ధ్వంసం చేసిన దుండగులు

బెంగళూరులో జరిగిన CAA వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన కర్ణాటక అమ్మాయి అమూల్య నివాసాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

బెంగళూరులో జరిగిన CAA వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన కర్ణాటక అమ్మాయి అమూల్య నివాసాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం నాడు చిక్మగళూరులోని అముల్య ఇంటిపై ఈ దాడి జరిగింది. దీనిమీద పోలీసులు దర్యాప్తు 
ప్రారంభించారు. AIMIM ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. 

Video Top Stories