Asianet News TeluguAsianet News Telugu

ఈ లాయర్ వ్యసనమేమిటో తెలిస్తే గుడ్లు తేలేస్తాం (వీడియో)

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరీలో దయారామ్ సాహు అనే న్యాయవాది గ్లాసులను నమిలి మింగేస్తున్నాడు. అతను గత 40-45 ఏళ్లుగా ఈ పనిచేస్తున్నాడు. అది తనకు వ్యసనంలా మారిందని, ఈ వ్యసనం తన దంతాలను దెబ్బ తీసిందని, ఇతరులు దీన్ని అనుసరించకూడదని, ఆరోగ్యానికి అది హానికరమని చెబుతున్నాడు. గ్లాసులను తినడం ప్రస్తుతం తాను తగ్గించినట్లు తెలిపాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరీలో దయారామ్ సాహు అనే న్యాయవాది గ్లాసులను నమిలి మింగేస్తున్నాడు. అతను గత 40-45 ఏళ్లుగా ఈ పనిచేస్తున్నాడు. అది తనకు వ్యసనంలా మారిందని, ఈ వ్యసనం తన దంతాలను దెబ్బ తీసిందని, ఇతరులు దీన్ని అనుసరించకూడదని, ఆరోగ్యానికి అది హానికరమని చెబుతున్నాడు. గ్లాసులను తినడం ప్రస్తుతం తాను తగ్గించినట్లు తెలిపాడు.

Video Top Stories