Asianet News TeluguAsianet News Telugu

గాంధీ ఆస్పత్రిలో కరోనా వార్డు..పరిశీలించిన కేంద్ర బృందం...

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి కేంద్రం నుండి వచ్చిన వైద్య బృందం సందర్శించింది.

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి కేంద్రం నుండి వచ్చిన వైద్య బృందం సందర్శించింది. గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వార్డులను పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో కూడా ఓ వార్డును ఏర్పాటు చేశారు.