కొండపల్లిలో వైసిపి వర్సెస్ టిడిపి... మున్సిపల్ ఆపీస్ వద్ద కౌన్సిలర్ల మాటలయుద్దం

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ప్రాంగణం అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కౌన్సిలర్ల వాగ్వాదంతో ఉద్రిక్తంగా మారింది. 

Share this Video

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ప్రాంగణం అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కౌన్సిలర్ల వాగ్వాదంతో ఉద్రిక్తంగా మారింది. మున్సిపాలిటీ సమస్యలను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టిడిపి కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి కౌన్సిలర్లకు మధ్య మాటల యుద్దం మొదలై తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మున్సిపాలిటీ ప్రాంగణంలోనే ఇరుపార్టీల కౌన్సిలర్లు, నాయకులు మాటలయుద్దానికి దిగడంతో వాగ్వాదం జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video