Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవలో రోజా

ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉంది వైసీపీ నాయకురాలు, మినిష్టర్ రోజ. తన గెలుపు కోరుతూ.. గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. తాజాగా ఆమె యాదాద్రిలొ కొలువైన లక్ష్మీ నరసింహస్వామివారి దర్శణం చేసుకున్నారు. 

ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉంది వైసీపీ నాయకురాలు, మినిష్టర్ రోజ. తన గెలుపు కోరుతూ.. గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. తాజాగా ఆమె యాదాద్రిలొ కొలువైన లక్ష్మీ నరసింహస్వామివారి దర్శణం చేసుకున్నారు. 

Video Top Stories