Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారు.. నిమ్మకాయల చినరాజప్ప

ప్రజలు చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారని.. 

ప్రజలు చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారని.. అది జగన్ విజయ సాయిరెడ్డి తట్టుకోలేక పోతున్నారని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. జగన్ జనాన్ని పట్టించుకోవడం లేదని.. విజయ్ సాయి రెడ్డి ఎ2 ముద్దాయి.. ఆయన చంద్రబాబును విమర్శిస్తున్నాడన్నారు.