ఈసారి కుప్పం నుంచి పోటీ.. నారా భువనేశ్వరి ఇంట్రస్టింగ్ కామెంట్స్ | Chandrababu | Asianet News Telugu
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.