గంటాకు షాక్: హరికృష్ణ, దాసరి, అక్కినేని విగ్రహాల తొలగింపు(వీడియో)

శాఖపట్నం  అర్కే బీచ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సోమవారం అర్దరాత్రి జీవీఎంసి ప్రముఖుల విగ్రహలను తొలగించింది. జీవిఎంసి అధికారులు  నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు దాసరి నారాయణరావు విగ్రహలు తొలగించారు. 

Share this Video

విశాఖపట్నం అర్కే బీచ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సోమవారం అర్దరాత్రి జీవీఎంసి ప్రముఖుల విగ్రహలను తొలగించింది. జీవిఎంసి అధికారులు నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు దాసరి నారాయణరావు విగ్రహలు తొలగించారు. వీటిని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు ఏర్పాటు చేశారు. విగ్రహాల తొలగింపు సమయంలో అర్కే బీచ్ లో భారీగా పోలీసుులు మోహరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video