Asianet News TeluguAsianet News Telugu

ఆరిలోవ అపోలో ఆస్పత్రిని సందర్శించిన అవంతి శ్రీనివాస్.. బాధితులకు భరోసా..

విశాఖపట్నం ఆరిలోవ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విశాఖ ఎల్జీ విషవాయువు బాధితులను మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. 

విశాఖపట్నం ఆరిలోవ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విశాఖ ఎల్జీ విషవాయువు బాధితులను మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.