లాక్ డౌన్ ఎఫెక్ట్ : మీకు మీరే మాకు మేమే.. అమరావతి దీక్షలు...
కరోనాలాక్ డౌన్ నేపధ్యంలో అమరావతిమందడంలో తమ తమ ఇంటి ముందు నుండే రైతులు, మహిళలు అమరావతి నినాదాలతో నిరసన తెలుపుతున్నారు.
కరోనాలాక్ డౌన్ నేపధ్యంలో అమరావతిమందడంలో తమ తమ ఇంటి ముందు నుండే రైతులు, మహిళలు అమరావతి నినాదాలతో నిరసన తెలుపుతున్నారు. నేటితో అమరావతి దీక్షలు 101వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తున్నారు.