Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడు ఇంట్లో హరికృష్ణ వర్ధంతి... ఏపీ టిడిపి చీఫ్ నివాళి

అమరావతి : మాజీ ఎంపీ, సినీ నటులు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా లువురు టీడీపీ నేతలు నివాళి అర్పించారు. 

అమరావతి : మాజీ ఎంపీ, సినీ నటులు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా లువురు టీడీపీ నేతలు నివాళి అర్పించారు. విజయవాడలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నివాసంలో హరికృష్ణ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న టిడిపి నాయకులు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు హరికృష్ణకు నివాళి అర్పించారు. 

Video Top Stories