మీకు ఎక్కువ బ్యాంకు ఖతాలున్నాయా? అయితే, మీరు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి రావచ్చట. ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం..
RBI కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం బ్యాంక్ సెలవుల్లో , టైమింగ్స్ లో మార్పులు రానున్నాయట. మరి, ఆ వివరాలు ఏంటో చూద్దాం...
ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఇక నుంచి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. తాజాగా ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. మరి.. ఆ రూల్స్ ప్రకారం.. రోజుకి ఎన్నిసార్లకు మించి డబ్బులు డ్రా చేస్తే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందో తెలుసుకుందామా..
RBI New Rules: పేమెంట్స్ చేసేటప్పుడు RBI నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై జరిమానాలు చాలా తీవ్రంగా ఉండనున్నాయి. ఎంతలా అంటే రూ.10 లక్షల వరకు ఫైన్ వేస్తారట. RBI కొత్త నిబంధనల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.