PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 2-3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్ మరియు కేరళలో పర్యటించనున్నారు. తన పర్యటనలో ప్రధాని మోదీ కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు , ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.